📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డ్రైవర్ నిర్లక్ష్యంతో కరెంటు స్తంభాన్ని ఢీకోన్న లారీ..

డ్రైవర్ నిర్లక్ష్యంతో కరెంటు స్తంభాన్ని ఢీకోన్న లారీ..

📰 Generate e-Paper Clip

కమలాపురం,ఆగస్టు 16 (మనస్సాక్షి): కడప జిల్లా, కమలాపురం మండలం,బయనపల్లె సమీపంలో ఒక లారీ, డ్రైవర్ నిర్లక్ష్యంతో కరెంటు స్తంభాన్ని అతి వేగంగా ఢీకొనడంతో కరెంటు స్తంభo విరిగి లారీపై పడిoది. . కరెంటు స్తంభo పడిపోవటo వల్ల, వెంటనే పవర్ సప్లై ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింధి.డ్రైవర్ చంద్ర కు గాయాలు అవ్వగా 108 ద్వారా ప్రొద్దుటూరు హాస్పిటల్ కు తరలించారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!